ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 31, 2020 | 10:18 AM

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, డిశ్చార్జ్ చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.  పోస్ట్ కోవిడ్ అనంతరం అమిత్ షా ఆగస్టు 18 న ఎయిమ్స్ లో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా చేరిన ఆయనను డాక్టర్ల బృందం అబ్జర్వేషన్ లో ఉంచి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ వచ్చింది. అటు-హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా ఓనం పండుగ సందర్భంగా కేరళీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.