ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్దపడ్డ పాక్.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. తాజగా శుక్రవారం పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ మరో ప్రకటన చేశారు. జోథ్‌పూర్ – కరాచీ నగరాల మధ్య నడుస్తున్న థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా ఆయన “ఒక రైల్వే మంత్రిగా […]

ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్:  మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు

Updated on: Aug 09, 2019 | 5:32 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్దపడ్డ పాక్.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. తాజగా శుక్రవారం పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ మరో ప్రకటన చేశారు. జోథ్‌పూర్ – కరాచీ నగరాల మధ్య నడుస్తున్న థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా ఆయన “ఒక రైల్వే మంత్రిగా చెబుతున్నా.. భారత్-పాకిస్తాన్ మధ్య రైళ్లు నడిచే పరిస్థితి లేదు” అంటూ రషీద్ వ్యాఖ్యానించారు.అన్నారు.

థార్ ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి రాజస్థాన్‌లోని మునాబో స్టేషన్ నుంచి పాక్‌లో గల ఖోక్రాపూర్ స్టేషన్ వరకు ప్రయాణం సాగిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us