వంతెన పైనుంచి పడ్డ బస్సు : 29 మంది మృతి

| Edited By: Srinu

Jul 08, 2019 | 1:56 PM

ఉత్తరప్రదేశ్‌ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక […]

వంతెన పైనుంచి పడ్డ బస్సు : 29 మంది మృతి
Follow us on

ఉత్తరప్రదేశ్‌ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.