Indian Railways: శివ భక్తులకు శుభవార్త.. ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు.. రైల్వేశాఖ అవకాశం
భారతీయ రైల్వే శుభవార్త అందించింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును తీసుకురానుంది. దీని ద్వారా ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఏప్రిల్లో ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. ఇప్పటినుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
