AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనీస మద్దతుధరపై చట్టం చేయండి, కేంద్రానికి రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ సూచన

కనీస మద్దతుధరపై చట్టాన్ని తేవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర (ఎం ఎస్ పీ) ఉంటుందని,..

కనీస మద్దతుధరపై చట్టం చేయండి, కేంద్రానికి రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ సూచన
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 08, 2021 | 2:26 PM

Share

కనీస మద్దతుధరపై చట్టాన్ని తేవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర (ఎం ఎస్ పీ) ఉంటుందని, ఇది కొనసాగుతుందని ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ధర లేదని తాము ఎప్పుడు అన్నామని ప్రశ్నించారు. తమ డిమాండ్ అల్లా వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలన్నదే అని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై  ఓ చట్టం చేస్తే దేశ అన్నదాతలందరికీ ప్రయోజనం కలుగుతుందని, ప్రస్తుతం చట్టం లేదు గనుక వ్యాపారాలు రైతులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 2 వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని ఈయన ఇదివరకే ప్రకటించారు.

ఈ దేశంలో దీక్షలతో వ్యాపారం జరగదని, ఆకలి పెరిగే కొద్దీ పంటల ధరలను ఆ ప్రకారం నిర్ణయిస్తుంటారని తికాయత్ పేర్కొన్నారు. ఆకలిపై బిజినెస్ చేసేవారిని దేశం నుంచి వెళ్ళగొడతామన్నారు. కాగా- రైతులు తమ ప్రతిపాదనలతో మళ్ళీ ప్రభుత్వంతో చర్చలకు రావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కోరారు. వారి డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుందన్నారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత