ఉభ‌య తెలుగు రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ విభాగంలో తెలుగు రాష్ట్రాలు స‌త్తా చాటాయి.

ఉభ‌య తెలుగు రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు
Follow us

|

Updated on: Sep 06, 2020 | 1:26 PM

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ విభాగంలో తెలుగు రాష్ట్రాలు స‌త్తా చాటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, తెలంగాణ మూడ‌వ ర్యాంక్ సాధించింది. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందక‌ర‌మ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Also Read :

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు