AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు విచారణపై విజయశాంతి రియాక్షన్

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసును సీబీఐ విచారించడం హర్షణీయమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు. సుశాంత్‌ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు...

సుశాంత్ కేసు విచారణపై విజయశాంతి రియాక్షన్
Sanjay Kasula
|

Updated on: Sep 04, 2020 | 2:55 PM

Share

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసును సీబీఐ విచారించడం హర్షణీయమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు. సుశాంత్‌ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే సీబీఐ ఆధారాలు సమర్పించినా శిక్షలు తక్కువగానే పడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినీరంగంలో  గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా అని ప్రశ్నించారు. చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశామని అభిప్రాయపడ్డారు.

మరోవైపు సుశాంత్‌ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానం ఉన్న వారిని విచారిస్తోంది. సుశాంత్‌ మేనేజర్‌, వంట మనిషితో పాటు అతని స్నేహితులను విచారిస్తోంది. తాజాగా సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి ఇంట్లో సోదాలు జరిపారు ఎన్‌సీబీ అధికారులు. అటు ఇప్పటికే సీబీఐ అధికారులు, రియాతో పాటు ఆమె పేరెంట్స్‌కు కూడా విచారించారు.

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం