టాప్ 10 న్యూస్ @ 6PM

|

May 15, 2019 | 6:02 PM

ఆ సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లే లేకపోతే.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైన హింసకు దారితీస్తోంది… Read More కమల్‌ రేపిన రగడ.. రాజుకుంటున్న నిప్పు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిస్ట్ కామెంట్లపై మరింత రగడ రాజుకుంటూనే ఉంది. ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కమల్‌పై కేసులు నమోదు కాగా.. Read […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

ఆ సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లే లేకపోతే..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైన హింసకు దారితీస్తోంది… Read More

కమల్‌ రేపిన రగడ.. రాజుకుంటున్న నిప్పు

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిస్ట్ కామెంట్లపై మరింత రగడ రాజుకుంటూనే ఉంది. ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కమల్‌పై కేసులు నమోదు కాగా.. Read More

సోనియా వ్యూహం.. యూపీఏ ఏర్పాటుకై ‘తటస్థ’ పార్టీలకు ఆహ్వానం

ఈ నెల 19తో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ తరువాత మరో నాలుగు రోజులకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటివరకు వచ్చిన… Read More

ఖామోషీ.. సైకోకి చిక్కారంటే అంతే.!

ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఖామోషి’. భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది… Read More

శివకు పోటీ వినోత్… అజిత్‌కి నచ్చాడు!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ స్టయిలే వేరు. తన దర్శకుల పట్ల చూపే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకు ఎవరైనా నచ్చితే.. ఖచ్చితంగా వరుస అవకాశాలు ఇస్తారు… Read More

కరువు బారిన అన్నదాత! నీకెవరు దిక్కు?

రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొంది. సకాలంలో వర్షాలు పడక రైతులు వేసిన పంటలు ఎండిపోయాయి. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి పోయాయి… Read More

పతంజలి పేరెత్తారో..: బాబా రాందేవ్

తాము నమోదు చేసుకున్న పతంజలి పేరును వాడొద్దంటూ చెన్నైలోని ఓ యోగా విద్యా, పరిశోధన సంస్థకు బాబా రాందేవ్ నోటీసులు పంపారు. దీన్ని ఉల్లంఘించడం 1999 … Read More

జవాన్లు.. పబ్జీ మాయలో పడొద్దు, ఆపై ఫోన్ల తనిఖీ

పబ్జీ.. ఈ గేమ్ పేరు చెప్పగానే చాలా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దీని బారినపడి యువత ప్రాణాలు పోగొట్టుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేసింది చైనా… Read More

మత్తు డ్రైవర్లను పట్టేశారు..!

తప్పతాగి నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు చెక్ పెట్టారు పోలీసులు. కృష్ణా జిల్లా కంచిక చర్ల సమీపంలో కీసర టోల్‌ప్లాజా వద్ద అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. .. Read More

ఈ పాట విని ఉద్వేగానికి లోనయ్యా.. అమ్మ ఏడ్చింది..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రెడ్’. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. Read More