టాప్ 10 న్యూస్ @ 6PM

హరీష్ రావు‌కు జగ్గారెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా..? కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు… Read More 100% మ్యాచ్ ఫిక్సింగే: విజయసాయి ట్వీట్ వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు… Read More పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Updated on: Jun 22, 2019 | 5:59 PM

హరీష్ రావు‌కు జగ్గారెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు… Read More

100% మ్యాచ్ ఫిక్సింగే: విజయసాయి ట్వీట్

వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు… Read More

పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా విజ్ఞప్తి

టీడీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దని కోరారు… Read More

కమల్ కోసం పీకే.. తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం సాధించిన తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు భారీ డిమాండ్ పెరిగింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని అఖండ మెజార్టీతో గెలిపించిన ఆయన… Read More

టిక్ టాక్ భూతం.. ఇంకా వదల్లేదు..!

మనుషులతో బంధాల కంటే వస్తువులకే ప్రాధాన్యత పెరిగిపోయింది. మారుతున్న టెక్నాలజీని చూసి సంతోషపడాలో బాధపడాలో అర్థంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి… Read More

బ్రేకింగ్: ‘నవరత్నాల’ వైస్ ఛైర్మన్‌గా శామ్యూల్..!

నవరత్నాల పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం శామ్యూల్‌ని ‘నవరత్నాల పథకం అమలు’కు వైస్ ఛైర్మన్‌గా సీఎం నియమించారు… Read More

ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి.. టీడీపీది కాదు..?: మంత్రి బొత్స

టీడీపీ నేతలపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అని.. Read More

సీఎం జగన్ సాయం..నిలిచిన ప్రాణం

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖ శారదా పీఠానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి వచ్చే సమయంలో కొందరు యువతీయువకుల.. Read More

రాజకీయాల్లోకి రా.. దళపతికి ఫ్యాన్స్ అభ్యర్ధన!

తమిళ రాజకీయాల్లోకి సినీతారల రంగం ప్రవేశం కొత్తేమి కాదు. ఎంజిఆర్, జయలలిత, కరుణానిధి, విజయ్ కాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు… Read More

కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డ్ చేరింది. కెరీర్‌లో అటు బ్యాట్స్‌మెన్‌గా.. ఇటు కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించాడు… Read More