AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. గుడ్ న్యూస్.. ఇక దేశమంతా ఒకేరోజు వేతనాలు..! దేశ వ్యాప్తంగా ఒకే రోజు వేతనాలు అందించేందుకు (వన్ నేషన్- వన్ పే డే) నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. Read More 2. “ప్రభుత్వ ఏర్పాటు కాదు.. దేశాభివృద్ధి మా లక్ష్యం”: గడ్కరీ ఆర్‌ఎస్‌ఎస్ మరియు దాని అనుబంధ సంస్థల దృష్టి “ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం” మాత్రమే కాదు, “దేశాన్ని నిర్మించడం” గురించి అని […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 9:54 AM

Share

1. గుడ్ న్యూస్.. ఇక దేశమంతా ఒకేరోజు వేతనాలు..!

దేశ వ్యాప్తంగా ఒకే రోజు వేతనాలు అందించేందుకు (వన్ నేషన్- వన్ పే డే) నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. Read More

2. “ప్రభుత్వ ఏర్పాటు కాదు.. దేశాభివృద్ధి మా లక్ష్యం”: గడ్కరీ

ఆర్‌ఎస్‌ఎస్ మరియు దాని అనుబంధ సంస్థల దృష్టి “ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం” మాత్రమే కాదు, “దేశాన్ని నిర్మించడం” గురించి అని బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ.. Read More

3. సేనకే పీఠం… ఉమ్మడి కార్యక్రమానికి రూపకల్పన!

మహారాష్ట్రలో శివసేనతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్.. Read More

4. పాకిస్థాన్‌కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్..

పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా భారత్‌తో చర్చలకు ప్రయత్నిస్తుంటే.. మోదీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదంటూ పాక్ చేస్తున్న.. Read More

5. మా బలం పెరిగింది.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ

మహారాజకీయం రోజుకో తీరుగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆరునెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. Read More

6. యాదాద్రి వైకుంఠ గోపురం కూల్చివేత..!

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన.. మరో కట్టడం నెలకూలిపోయింది. అభివృద్ధి పనుల్లో భాగంగా అర్థరాత్రి.. Read More

7. ఇక ఫ్రీగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్.. సీఎం ప్రకటన..!

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటనలు. మొన్న మెట్రోలో మహిళలకు ఫ్రీ.. నిన్న బస్సులో మహిళలకు ప్రయాణం ఫ్రీ.. ఇక పరిమిత కరెంట్ వాడితే వారికి బిల్లు ఫ్రీ.. Read More

8. రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ భారీ షాక్.. ఇకపై..

రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇకపై రైళ్లలో టీ, కాఫీ, ఫుడ్ ధరలను పెంచేశారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్.. Read More

9. ఇక జనగామ వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..?

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు విస్తృత సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరిగుట్ట.. Read More

10. వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. Read More