తిరుమలలో వైభవంగా శ్రీవారి తిరుచ్చిసేవ

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్ప...

తిరుమలలో వైభవంగా శ్రీవారి తిరుచ్చిసేవ

Updated on: Oct 16, 2020 | 7:56 PM

Tirumala Brahmotsavam : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు,ఈవో జవహర్ రెడ్డి కంకణధారణ చేశారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us