హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ అమ్మకాలు.. ఆర్డర్ చేసుకోండిలా..

లాక్ డౌన్ కారణంగా టీటీడీ  శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే స్వామివారి ఆశీస్సులు ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో బోర్డు రూ. 25కే రాయితీ లడ్డూను అందించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల్లో రాయితీ లడ్డూలను విక్రయిస్తోంది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన కూడా వస్తోంది. ఇక ఇప్పుడు భాగ్యనగర వాసులకు కూడా శ్రీవారి లడ్డూను అందించే విధంగా ఇవాళ్టి నుంచి […]

హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ అమ్మకాలు.. ఆర్డర్ చేసుకోండిలా..
అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Updated on: May 31, 2020 | 5:24 PM

Loading...
Unable to load recommendations.
Follow Us