బ్రేకింగ్ : బోరు బావిలోని బాలుడు ఇకలేడు..!

చిమ్మచీకట్లో ఐదు రోజులపాటు బోరుబావిలో సజీవంగా ఉన్న బాలుడు ఫతేవీర్‌ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన బాలుడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన పూజలు, హోమాలు ఫలించాయి. మృత్యుంజయుడిగా ఆ బాలుడు బయటపడ్డాడు. దాదాపు 150 అడుగలలో 109 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం.. చివరకు ప్రాణాలతో ఆ బాలుడిని బయటకు తీశారు. […]

బ్రేకింగ్ : బోరు బావిలోని బాలుడు ఇకలేడు..!

Updated on: Jun 11, 2019 | 10:17 AM

చిమ్మచీకట్లో ఐదు రోజులపాటు బోరుబావిలో సజీవంగా ఉన్న బాలుడు ఫతేవీర్‌ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో పడిన బాలుడు. ఐదు రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన పూజలు, హోమాలు ఫలించాయి. మృత్యుంజయుడిగా ఆ బాలుడు బయటపడ్డాడు. దాదాపు 150 అడుగలలో 109 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం.. చివరకు ప్రాణాలతో ఆ బాలుడిని బయటకు తీశారు. అనంతరం వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఫతేవీర్ సింగ్ మృతి చెందాడు. తమ బిడ్డ బయటకు వచ్చాడన్న తల్లిదండ్రుల ఆనందం నిమిషాల్లో ఆవిరైపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us