AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐకి అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం, సుప్రీంకోర్టు రూలింగ్

రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ తన దర్యాప్తు పరిధిని విస్తరించజాలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అను మతి తప్పనిసరి అని పేర్కొంది.

సీబీఐకి అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం, సుప్రీంకోర్టు రూలింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 19, 2020 | 11:26 AM

Share

రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ తన దర్యాప్తు పరిధిని విస్తరించజాలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అను మతి తప్పనిసరి అని పేర్కొంది. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టం ఉందని న్యాయమూర్తులు వివరించారు. రాజస్తాన్, బెంగాల్, కేరళ సహా 8 రాష్ట్ర ప్రభుత్వాలు  తమ రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని రద్దు చేశాయి. కేంద్రం ఈ దర్యాప్తు సంస్థ పరిధిని విస్తరించజాలదని కోర్టు పేర్కొంది. యూపీలో జరిగిన అవినీతి కేసులో నిందితులైన అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని న్యాయమూర్తులు ఎ.ఎం.  ఖాన్వి ల్కర్, గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టాన్ని ప్రస్తావించింది.

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?