GHMC Election Results 2020: కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. సైదాబాద్‌‌లో బీజేపీ, ఓల్డ్ మలక్‌పేటలో ఎంఐఎం విజయం..

|

Dec 04, 2020 | 5:31 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అనూహ్యరీతిలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు విజయం సాధిస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ 73 స్థానాల్లో ముందంజలో

GHMC Election Results 2020: కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. సైదాబాద్‌‌లో బీజేపీ, ఓల్డ్ మలక్‌పేటలో ఎంఐఎం విజయం..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అనూహ్యరీతిలో బీజేపీ, ఎంఐఎం పార్టీలు విజయం సాధిస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ 73 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 41, ఎంఐఎం 37 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. తాజాగా సైదాబాద్‌ బీజేపీ అభ్యర్థి కొత్త కాపు అరుణ విజయం సాధించారు. అదే విధంగా ముసారంగ్ బాగ్‌లో బీజేపీ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఇక ఓల్డ్ మలక్‌పేటను ఎంఐంఎం తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అయేషా జహం నసీం సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. అలాగే అక్బర్ బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి మినాజోద్దీన్ గెలుపొందారు.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..