ఇక ట్విట్టర్‌లో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. మోహన్ భగవత్ ఖాతా తెరవగానే నాలుగువేల మంది అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ కు 1.3 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో అధికారిక ఖాతా ఉంది. మోహన్ భగవత్ తోపాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు మరికొందరు ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. ట్విట్టర్ ఖాతాలు కొత్తగా ప్రారంభించిన వారిలో సురేష్ జోషి, సురేష్ సోని, కృష్ణ గోపాల్, వి భాగయ్య, […]

ఇక ట్విట్టర్‌లో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 6:02 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. మోహన్ భగవత్ ఖాతా తెరవగానే నాలుగువేల మంది అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ కు 1.3 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో అధికారిక ఖాతా ఉంది. మోహన్ భగవత్ తోపాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు మరికొందరు ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. ట్విట్టర్ ఖాతాలు కొత్తగా ప్రారంభించిన వారిలో సురేష్ జోషి, సురేష్ సోని, కృష్ణ గోపాల్, వి భాగయ్య, అరుణ్ కుమార్, అనిరుద్ దేశ్ పాండేలున్నారు. కొత్తగా ట్విట్టర్ ఖాతాలు తెరిచిన మోహన్ భగవత్ ఇప్పటివరకూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

Latest Articles
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..