తేజస్వీ ఎక్కడ…? ఆచూకి చెప్తే.. రూ. 5100/-

| Edited By:

Jun 22, 2019 | 1:08 PM

బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తామని సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా ముజఫర్‌పూర్ లో ఏర్పాటు చేశారు. తేజస్వీ ఫోటోతో పాటు.. తన ఫోటోను కూడా పోస్టర్‌లో ముద్రించారు హష్మీ. తేజస్వీ జాడ తెలిపిన వారికి రూ. 5 వేలు బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. రాష్ట్రంలో చిన్నారులు మృతి చెందుతుంే నాయకులందరూ ఆస్పత్రులను సందర్శిస్తున్నారని.. అయితే తేజస్వీ మాత్రం కనిపించకుండా తిరుగుతున్నారని […]

తేజస్వీ ఎక్కడ...? ఆచూకి చెప్తే.. రూ. 5100/-
Follow us on

బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తామని సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా ముజఫర్‌పూర్ లో ఏర్పాటు చేశారు. తేజస్వీ ఫోటోతో పాటు.. తన ఫోటోను కూడా పోస్టర్‌లో ముద్రించారు హష్మీ. తేజస్వీ జాడ తెలిపిన వారికి రూ. 5 వేలు బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. రాష్ట్రంలో చిన్నారులు మృతి చెందుతుంే నాయకులందరూ ఆస్పత్రులను సందర్శిస్తున్నారని.. అయితే తేజస్వీ మాత్రం కనిపించకుండా తిరుగుతున్నారని ఆరోపించారు.