ఎంపీ డీఎస్ ఇంట విషాదం..

| Edited By: Srinu

Dec 04, 2019 | 4:46 PM

ఎంపీ డి. శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి లక్ష్మీబాయి నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆమె కన్నుమూశారు. విషాద ఘటనను తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు.. డీఎస్‌ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఎంపీ డీఎస్ ఇంట విషాదం..
Follow us on

ఎంపీ డి. శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి లక్ష్మీబాయి నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆమె కన్నుమూశారు. విషాద ఘటనను తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు.. డీఎస్‌ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.