కేరళలో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు

శ్రీలంక పేలుళ్లతో భారత్‌లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఉగ్ర సంబంధాలు ఉన్న వారి నడవడిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కేరళలో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు

Updated on: Apr 28, 2019 | 4:23 PM

శ్రీలంక పేలుళ్లతో భారత్‌లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఉగ్ర సంబంధాలు ఉన్న వారి నడవడిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us