AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిరంగిపురం దగ్గర 20 మందితో కూడిన బస్సు బోల్తా

గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి ప్రవేటు బస్సు బోల్తా పడింది. బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను అద్దాలు పగులగొట్టి పోలీసులు కాపాడారు. గాయాపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. వాతావరణ పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

ఫిరంగిపురం దగ్గర 20 మందితో కూడిన బస్సు బోల్తా
Venkata Narayana
|

Updated on: Oct 15, 2020 | 6:56 AM

Share

గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి ప్రవేటు బస్సు బోల్తా పడింది. బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను అద్దాలు పగులగొట్టి పోలీసులు కాపాడారు. గాయాపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. వాతావరణ పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.