మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్.. 5గురు మృతి..!

| Edited By:

May 08, 2019 | 4:19 PM

చెన్నైలోని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని పవర్ కట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా మధురైలో పవర్ కట్ అవుతోంది. ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ఆస్పత్రి తప్పేమీ లేదంటున్నారు డీన్.

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్.. 5గురు మృతి..!
Follow us on

చెన్నైలోని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని పవర్ కట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా మధురైలో పవర్ కట్ అవుతోంది. ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ఆస్పత్రి తప్పేమీ లేదంటున్నారు డీన్.