కార్తీక మాసం చివరిరోజు ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు, అగ్నిగుండంలో నడుస్తూ తరించిన భక్తులు

కర్నూలు జిల్లా గూడూరు వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి ఏర్పాటు చేసిన..

కార్తీక మాసం చివరిరోజు ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు, అగ్నిగుండంలో నడుస్తూ తరించిన భక్తులు

Updated on: Dec 15, 2020 | 8:56 AM

కర్నూలు జిల్లా గూడూరు వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి పిల్లా, పెద్దా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చి భక్తిప్రపత్తుల్ని చాటుకున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us