దేవినేని ఉమా అధికారాంలోకి రావాలని.. కొండపల్లిలో భారీ ర్యాలీ

| Edited By:

Apr 08, 2019 | 7:14 AM

దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. నాపై చూపిస్తున్న ఈ ప్రజాదారణకు నేను రుణపడి […]

దేవినేని ఉమా అధికారాంలోకి రావాలని.. కొండపల్లిలో భారీ ర్యాలీ
Follow us on

దేవినేని ఉమా మళ్లీ మీరే రావాలని కోరుతూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో కొండపల్లిలో భారీ దళిత ర్యాలీ తీశారు. మన మైలవరం అభివృద్ధి కోసం మళ్లీ మీరే రావాలని కోరుతూ తీసిన ఈ ర్యాలీలో దేవినేని ఉమ, కారెం శివాజీతో పాటు దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక గుడిలో పూజలు నిర్వహించారు దేవినేని ఉమా. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. నాపై చూపిస్తున్న ఈ ప్రజాదారణకు నేను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి మైలవరాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత హామీలన్నీ తప్పకుండా నేరవేరుస్తామని హామీ ఇచ్చారు దేవినేని ఉమా.