AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు

ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక..

ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 07, 2021 | 5:56 PM

Share

Covid Vaccine: ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక టీకామందులు ఇచ్చిన దేశమైందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 7 వరకు 57.75 లక్షలమంది కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, 1.15 లక్ష్ఝల సెషన్స్ నిర్వహించడం జరిగిందని ఈ శాఖ అధికారులు పేర్కొన్నారు. 53 వేలమందికి పైగా  హెల్ట్జ్హ్ కేర్ వర్కర్లు, 4 లక్షలకు పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్లు తీసుకున్నారని, దేశంలో మొత్తం 12 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి పైగా టీకామందులను ఇచ్చిందన్నారు. ఒక్క యూపీలోనే సుమారు 7 లక్షలమంది వీటిని తీసుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక గత 24 గంటల్లో 80 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ 9 నెలల్లో ఇది అత్యధిక స్వల్పమని అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.48 లక్షలకు చేరినట్టు వారు చెప్పారు. ఇక రెండో విడత డోసు ఈ నెల 13  నుంచి ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు. మొదటి విడత డోసు తీసుకున్నవారు ఈ నెల 13 నుంచి రెండో డోసు తీసుకోవలసి ఉంటుందన్నారు.  జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత