GHMC Elections 2020: మధ్యాహ్నం ఒంటి గంట.. 18.20 శాతం పోలింగ్‌

|

Dec 01, 2020 | 1:22 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంపై..

GHMC Elections 2020: మధ్యాహ్నం ఒంటి గంట.. 18.20 శాతం పోలింగ్‌
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్‌ అన్ని రకాల ప్రచారం నిర్వహించినా ఓటు వేయడానికి నగరం జనం అంతగా ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు 18.20 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.