GHMC Elections: 2020ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేటర్‌ ఎన్నికల సందర్బంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని బీఏవీ స్కూల్‌లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GHMC Elections: 2020ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత
Follow us

|

Updated on: Dec 01, 2020 | 12:40 PM

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేటర్‌ ఎన్నికల సందర్బంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని బీఏవీ స్కూల్‌లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కాబట్టి ఓటు హక్కుకలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటువేయాలని కోరారు. హైద్రాబాద్ లో ఎప్పుడు కూడ పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని.. కానీ, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Latest Articles
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..