ఈతకు వెళ్లి నలుగురు యువకులు మ‌ృతి

| Edited By:

Mar 25, 2019 | 1:07 PM

బెంగుళూరు చిక్కమంగళూరు జిల్లా శృంగేరీలో విషాదం చోటు చేసుకుంది. తుంగానదిలో ఆదివారం ఈతకని వెళ్లిన నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించగా.. మరో ముగ్గురి దేహాలను వెలికితీసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మృతులు.. రత్నాకర్, నాగేంద్ర, ప్రదీప్, రామణ్ణగా గుర్తించారు పోలీసులు.

ఈతకు వెళ్లి నలుగురు యువకులు మ‌ృతి
Follow us on

బెంగుళూరు చిక్కమంగళూరు జిల్లా శృంగేరీలో విషాదం చోటు చేసుకుంది. తుంగానదిలో ఆదివారం ఈతకని వెళ్లిన నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించగా.. మరో ముగ్గురి దేహాలను వెలికితీసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మృతులు.. రత్నాకర్, నాగేంద్ర, ప్రదీప్, రామణ్ణగా గుర్తించారు పోలీసులు.