గజ్వేల్‌లో దారుణం.. నాలుగు బైకులకు నిప్పంటించిన దుండగులు!

| Edited By: Srinu

Dec 10, 2019 | 12:53 PM

గజ్వేల్‌లో సోమవారం గుర్తు తెలియని దుండగులు నాలుగు బైక్‌లకు నిప్పంటించారు. రెండు బైక్‌లను ఇంటి ముందు ఆపి ఉంచగా, మరో రెండు బైక్‌లు వేర్వేరు కాలనీలలో ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలు ఒకే కుటుంబానికి చెందినవి కానందున ఇది తాగుబోతుల పని కావచ్చునని పోలీసులు అనుమాస్తున్నారు. కాలనీలలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 6 న హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది బైక్‌లకు దుండగులు నిప్పంటించారు. […]

గజ్వేల్‌లో దారుణం.. నాలుగు బైకులకు నిప్పంటించిన దుండగులు!
Follow us on

గజ్వేల్‌లో సోమవారం గుర్తు తెలియని దుండగులు నాలుగు బైక్‌లకు నిప్పంటించారు. రెండు బైక్‌లను ఇంటి ముందు ఆపి ఉంచగా, మరో రెండు బైక్‌లు వేర్వేరు కాలనీలలో ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాలు ఒకే కుటుంబానికి చెందినవి కానందున ఇది తాగుబోతుల పని కావచ్చునని పోలీసులు అనుమాస్తున్నారు. కాలనీలలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 6 న హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది బైక్‌లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం పోలీసులు నగరంలోని ధోబీ ఘాట్ నివాసి మహమ్మద్ ఘౌస్‌ను అరెస్టు చేశారు.