Breaking: కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Breaking: కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్

Updated on: Aug 04, 2020 | 8:57 AM

Siddaramaiah tests positive for Covid-19: కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొండుతున్నానని.. తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. నాతో సంప్రదించిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి. అంతేకాకుండా స్వీయ నిర్భందంలో ఉండాలని అభ్యర్ధిస్తున్నాను” అని సిద్దరామయ్య ట్వీట్ చేశారు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

”సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య”!

సుశాంత్ చనిపోయే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసింది ఇవే.!

Loading...
Unable to load recommendations.
Follow Us