AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్జిట్ పోల్స్‌కు ఎన్నికల సంఘం బ్రేకులు

ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మే 19 వరకు నిషేధం విధించింది. ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్ల మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరి దశ ఎన్నికలు జరిగే మే 19 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.  పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టం […]

ఎగ్జిట్ పోల్స్‌కు ఎన్నికల సంఘం బ్రేకులు
Ravi Kiran
|

Updated on: Apr 13, 2019 | 4:07 PM

Share

ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మే 19 వరకు నిషేధం విధించింది. ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్ల మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లోనూ చివరి దశ ఎన్నికలు జరిగే మే 19 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.  పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదని ఈసీ స్పష్టం చేసింది.

Follow Us
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి