Earthquake: అస్సాంలో భూకంపం… రిక్టర్‌స్కేల్‌పై 3.0గా నమోదు… వెల్లడించిన ఎన్‌సీఎస్…

| Edited By:

Dec 24, 2020 | 8:56 AM

అస్సాం రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది.

Earthquake: అస్సాంలో భూకంపం... రిక్టర్‌స్కేల్‌పై 3.0గా నమోదు... వెల్లడించిన ఎన్‌సీఎస్...
Follow us on

అస్సాం రాష్ట్రంలో స్వల్పంగా భూమి కంపించింది. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరాల ప్రకారం అస్సాం రాష్ట్రంలోని నగోన్ ప్రాంతంలో డిసెంబర్ 24 ఉదయం 6 గంటల 56 నిమిషాల సమయంలో భూమి కంపించిందిని తెలిపింది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అస్సాం ప్రభుత్వం తెలిపింది.