బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన పురంధేశ్వరి

|

Nov 04, 2020 | 2:26 PM

మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ ఛాంబర్ లో పండితుల వేద మంత్రాల మధ్య పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరికి రాష్ట్ర, జాతీయ బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురంధేశ్వరి  ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన పురంధేశ్వరి
Follow us on

మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ ఛాంబర్ లో పండితుల వేద మంత్రాల మధ్య పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరికి రాష్ట్ర, జాతీయ బీజేపీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పురంధేశ్వరి  ధన్యవాదాలు తెలిపారు.