కీసర ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్

కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

కీసర ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్
Follow us

|

Updated on: Aug 17, 2020 | 7:00 PM

కీసర మండలం ఇన్ చార్జి తహశీల్దార్ గా కే గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట మల్కాజ్గిరి తాసిల్దార్ గీతను ఇన్చార్జి తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.. గీత అనారోగ్యం కారణంగా కీసర తాసిల్దార్ గా రావడానికి ఆసక్తి చూపకపోవడంతో తాసిల్దార్ గౌతమ్ కుమార్ ను నియమిస్తూ మళ్లీ రెండోసారి ఉత్తర్వులు జారీ చేశారు మేడ్చల్ జిల్లా కలెక్టర్. అయితే, ప్రస్తుతం గీత మల్కాజ్ గిరి ఎమ్మార్వోగా కొనసాగుతోంది. కీసర ఎమ్మార్వోకు ఈమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, కీసర ఎమ్మార్వోగా పని చేసిన నాగరాజు ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆయన స్థానంలో గౌతమ్ కుమార్ నియమితులయ్యారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..