క్షమాపణా ?ఎందుకు చెప్పాలి ? కాంగ్రెస్ నేత శశిథరూర్

| Edited By: Pardhasaradhi Peri

Oct 31, 2020 | 4:58 PM

పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. I am […]

క్షమాపణా ?ఎందుకు చెప్పాలి ? కాంగ్రెస్ నేత శశిథరూర్
Shashi Tharoor
Follow us on

పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు.