AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మోదీ మార్క్ డెసిషన్.. ఆ రెండింటికీ ఒకటే రాజధాని!

Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం […]

మరో మోదీ మార్క్ డెసిషన్.. ఆ రెండింటికీ ఒకటే రాజధాని!
Ravi Kiran
|

Updated on: Jan 27, 2020 | 1:55 PM

Share

Another union territory came into existence on Republic Day: డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఉనికిలోకి వచ్చింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని మోదీ సర్కార్ కొద్ది నెలల కిందటే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీటిని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ కొత్తగా ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతానికి డామన్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసే బిల్లు గతేడాది డిసెంబర్ 3న పార్లమెంట్‌లో ఆమోదం పొందింది.

ఈ విలీనంతో.. ఇప్పుడు దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండనున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మూడు నెలల అనంతరం డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత రెండు వేర్వేరు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్‌లు ఏర్పడిన సంగతి విదితమే.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం