ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ పీజీ ఈసెట్(PGECET) హాల్ టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్ట్లుగా.. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. (AP PGECET)
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..
ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..