‘ఓ బేబీ’ సెన్సార్ పూర్తి..!

| Edited By: Srinu

Jul 04, 2019 | 4:01 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి  తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. […]

ఓ బేబీ సెన్సార్ పూర్తి..!
Follow us on

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి  తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది.

నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.