‘చిత్రలహరి’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల..!

|

Mar 19, 2019 | 7:28 PM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘పరుగు పరుగు […]

చిత్రలహరి నుంచి లిరికల్ సాంగ్ విడుదల..!
Follow us on

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

‘పరుగు పరుగు వెళుతున్నా ఎటు వైపు..’ అంటూ సాగే ఈ పాట శ్రోతులను బాగా అలరిస్తుందని యూనిట్ భావిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.