మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సమ్మోహనం బ్యూటీ..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:29 PM

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018 కి గానూ హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి స్థానం దక్కించుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ‘ప్రేక్షకులు తనని ఇంతలా అభిమానించడం.. ఎంతో సంతోషంగా ఉందని’ అంటోంది అదితిరావు. మరోవైపు మోడల్ శ్రేయ రావు రెండో స్థానం దక్కించుకోగా.. సమంతా, పూజా హెగ్డే, రష్మిక మందన్నా వరస 3,4,5 స్థానాల్లో నిలిచారు.

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సమ్మోహనం బ్యూటీ..!
Follow us on

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018 కి గానూ హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి స్థానం దక్కించుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ‘ప్రేక్షకులు తనని ఇంతలా అభిమానించడం.. ఎంతో సంతోషంగా ఉందని’ అంటోంది అదితిరావు. మరోవైపు మోడల్ శ్రేయ రావు రెండో స్థానం దక్కించుకోగా.. సమంతా, పూజా హెగ్డే, రష్మిక మందన్నా వరస 3,4,5 స్థానాల్లో నిలిచారు.