AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 9:59 PM

Share

రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో చోటుచేసుకొంది. హుడా కాలనీలో ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. హుడా కాలనీకి చెందిన లక్ష్మీ, శేఖర్ దంపతులకు కవల పిల్లలు తేజశ్రీ, నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కూతుళ్లు. దంపతలు ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన వారికి ఛేదు వార్త ఎదురైంది.

సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పాపను బయటకు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మృతి చెందింది. సాయంత్రం ప‌ని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు త‌మ బిడ్డ ఇక లేద‌ని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం