Red Fort Violence: రెడ్‌ఫోర్ట్‌ ముట్టడి ఘటనపై స్పెషల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్..

|

Feb 13, 2021 | 2:10 PM

26న గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్‌ పరేడ్‌ హింస..యావత్‌ దేశాన్ని వణికించింది. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. బారికేడ్లు, బస్సులు, వాహనాలను ధ్వంసం..

Red Fort Violence: రెడ్‌ఫోర్ట్‌ ముట్టడి ఘటనపై స్పెషల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్..
Follow us on

Red Fort Violence: 26న గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్‌ పరేడ్‌ హింస..యావత్‌ దేశాన్ని వణికించింది. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. బారికేడ్లు, బస్సులు, వాహనాలను ధ్వంస చేశారు. ఎర్రకోటను ముట్టడించి జాతీయ జెండా పక్కన కిసాన్‌ ఫ్లాగ్‌ను ఎగురవేశారు.

ఐతే ఈ రెడ్‌ఫోర్ట్‌ ముట్టడి ఘటనకు పంజాబ్‌ నటుడు దీప్‌సిద్ధూనే కారణమని ఆరోపణలొచ్చాయి. అతన్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు స్పెషల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. అతనితో పాటు ఇక్బాల్‌సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్‌ చేస్తున్నారు. ఇవాళ వీరిద్దరినీ ఎర్రకోటకు తీసుకొచ్చారు. ఆ రోజున అసలేం జరిగిందన్న అంశంపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

AP Panchayat Elections 2021 Live : ఏపీలో జోరందుకున్న పోలింగ్.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 64.75 శాతం నమోదు

Ind vs Eng: పటిష్ట స్థితిలో టీమిండియా.. రోహిత్ శర్మ, రహనేల అద్భుత భాగస్వామ్యం..