దర్యాప్తు చేసి మమ్మల్ని దోషిగా నిలబెడతారా ? చైనా ఆగ్రహం
కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని, అందువల్ల దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపట్ల చైనా మండిపడింది. తమను దోషిగా నిలబెట్టడానికి జరిపే ఏ దర్యాప్తునైనా తాము అనుమతించే ప్రసక్తే లేదని చైనా విదేశాంగ ఉప మంత్రి లీ యూ చెంగ్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన అంతర్జాతీయ దర్యాప్తునకు అంగీకరించబోమని అయన ఖరాఖండిగా చెప్పారు. ఈ విధమైన ‘ ప్రయోగాలు ప్రపంచ దేశాల ముందు తమను ‘ కేవలం దోషిగా చూపడానికే […]
కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని, అందువల్ల దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపట్ల చైనా మండిపడింది. తమను దోషిగా నిలబెట్టడానికి జరిపే ఏ దర్యాప్తునైనా తాము అనుమతించే ప్రసక్తే లేదని చైనా విదేశాంగ ఉప మంత్రి లీ యూ చెంగ్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన అంతర్జాతీయ దర్యాప్తునకు అంగీకరించబోమని అయన ఖరాఖండిగా చెప్పారు. ఈ విధమైన ‘ ప్రయోగాలు ప్రపంచ దేశాల ముందు తమను ‘ కేవలం దోషిగా చూపడానికే అన్నారు. ఇలా ఉండగా తమ దేశంలో ఇంపోర్టెడ్ కరోనా కేసులు పెరిగిపోతుండడం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.