
లాక్డౌన్ వేళ ప్రజలకు కాస్త ఊరటను కల్పిస్తూ.. ఈ నెల 12 నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిల్లో ఇప్పటివరకూ కేవలం టికెట్ కన్ఫామ్ అయిన వారు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పిన రైల్వే శాఖ తెలిపింది. దీని కోసం టిక్కెట్ల బుకింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. కాగా, వెయిటింగ్ లిస్టు బుకింగ్ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
Read This: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటింటికీ వైద్య పరీక్షలు..