AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా పై పోరులో స‌చిన్ ఉదార‌త‌…

కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో తాను సైతం అంటూ స‌చిన్ ముందుకు క‌దిలాడు. క‌రోనా కట్టడికి 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన సచిన్‌... తాజాగా ...

క‌రోనా పై పోరులో స‌చిన్ ఉదార‌త‌...
Photo : ICC
Jyothi Gadda
|

Updated on: Apr 12, 2020 | 11:35 AM

Share
క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు విరాళాలు వెలువెత్తుతున్నాయి. ప్ర‌ముఖులు, రాజ‌కీయ వేత్త‌లు, సినిమా, స్పోర్ట్స్ సెల‌బ్రిటీలు చాలా మంది త‌మ‌కు తోచిన సాహ‌యం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భారత క్రికెట్‌ దేవుడు, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. 
కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో తాను సైతం అంటూ స‌చిన్ ముందుకు క‌దిలాడు. క‌రోనా కట్టడికి 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన సచిన్‌… తాజాగా 5వేలమంది నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అంగీకరిం చాడు. ఈ విషయాన్ని అప్నాలయ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. నెలకు 5వేలమందికి సరిపడే రేషన్‌ సచిన్‌ సమకూర్చనున్నాడని ట్వీట్‌లో వెల్లడించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. అప్నాలయ తమ సేవల్ని ఇదేవిధంగా ఇకముందు కొనసాగించాలని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొ వాలని సచిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా కోల్‌కతాలోని ఇస్కాన్‌ సంస్థ ద్వారా 10వేలమందికి ఆహారాన్ని అందిస్తున్నాడు.

నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..