ఇక‌పై 12గంట‌ల షిఫ్ట్స్ !- చట్టాల్లో మార్పునకు కేంద్రం యోచన

కరోనా వైరస్ ను దేశంలో వేగంగా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా మూతబడిన ముఖ్యమైన పరిశ్రమలను తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే ..

ఇక‌పై 12గంట‌ల షిఫ్ట్స్ !- చట్టాల్లో మార్పునకు కేంద్రం యోచన
Follow us

|

Updated on: Apr 15, 2020 | 2:57 PM

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదిరించ‌లేక ప్ర‌పంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. భార‌త్‌లోనూ గ‌త మూడు వారాలుగా బంద్ కొన‌సాగుతోంది. వ్యాపార‌, వాణిజ్యాలు, విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎన్నాడూ చూడ‌ని న‌ష్టాల‌ను చ‌విచూస్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి ఏ విధంగా నిల‌బెట్టాల‌నే యోచ‌న‌లో కేంద్రం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది.

కరోనా వైరస్ ను దేశంలో వేగంగా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా మూతబడిన ముఖ్యమైన పరిశ్రమలను తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయితే కార్మికుల కొరత సమస్య తలెత్తడంతో కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషి స్తోంది. సొంత ఊర్లకు వెళ్ళిన కార్మికులు లాక్ డౌన్ కారణంగా పరిశ్రమల కు చేరుకునే అవకాశం లేదు గనుక అందుబాటులో ఉన్న కార్మికులతో నే పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించడానికి అవసరమైతే కార్మిక చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఏప్రిల్ 20 తరువాత కొన్ని పరిశ్రమలను తెరిస్తే  పనిచేసేందుకు వచ్చే ఉద్యోగులు – కార్మికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ కు తగినట్టుగా  సరఫరా కష్టమౌతుంది.  ఈ కారణంగా కార్మిక చట్టం లో మార్పు తీసుకువచ్చి, రోజుకి 8 గంటలకి బదులుగా 12 గంటలకు పని వేళలను పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక చట్టం ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున వారానికి 48 గంటలకి మించి పని చేయించరాదనే  నిబంధన ఉంది. అయితే అత్యవసర సమయంలో వారానికి పని గంటలు 72 గంటలకి పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కేంద్రం తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫలితంగా మూడు షిఫ్ట్ లకు బదులుగా రెండు షిఫ్ట్ ల్లోనే పనులను పూర్తిచేసే అవకాశం లభిస్తుంది.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..