దేశంలో కరోనా విజృంభణ.. 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు..

|

May 28, 2020 | 11:02 AM

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531 ఇదిలా ఉంటే దేశంలో 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత […]

దేశంలో కరోనా విజృంభణ.. 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు..
Follow us on

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692

దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531

ఇదిలా ఉంటే దేశంలో 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన ఈ మహమ్మారి తీవ్రత 10 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో దాదాపు 87% కేసులు నమోదయ్యాయి. ఇక మరో 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 9 శాతానికి పైగా కేసులు నమోదవ్వగా.. మిగిలిన 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 0.47% కేసులు వెలుగు చూశాయి. కాగా, 2.64% మంది బాధితులను పలు రాష్ట్రాలు వారివారి స్వస్థలాలకు పంపించడంతో వారిని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాల జాబితాలోనూ చేర్చలేదు.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..