Big Breaking: భారత్‌లో మరో కరోనా పేషెంట్ మృతి..!

| Edited By:

Mar 17, 2020 | 12:04 PM

భారత్‌లో మరో కరోనా పాజిటివ్ పేషెంట్ మృతి చెందారు. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా రోగి కన్నుమూశాడు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.

Big Breaking: భారత్‌లో మరో కరోనా పేషెంట్ మృతి..!
Follow us on

భారత్‌లో మరో కరోనా పాజిటివ్ పేషెంట్ మృతి చెందారు. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న 64ఏళ్ల వృద్దుడు కన్నుమూశారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే దేశంలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా భాదితుల సంఖ్య 128కు చేరింది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కర్ణాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్న స్పెయిన్..!