Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి

|

Mar 15, 2021 | 10:36 PM

Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులు..

Chinna Jeeyar Swamy :  కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
Swamiji
Follow us on

Chinna Jeeyar Swamy : కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులు స్వామికి వ్యాక్సిన్ వేశారు. మనం రోజూ తినే ఆహారం మొత్తం కెమికల్స్‌తో విషతుల్యం అవుతోందని స్వామీజీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు.. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని స్వామీజీ అన్నారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాక్సిన్ వేయించుకున్నారు స్వామీజీ.

Read also :