కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన ఆలయాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల భద్రతా లాంటి పలు విషయాలపై చర్చించి దేవాదాయశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని ప్రధాన ఆలయ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి మొదలుకానున్న నాలుగోదశ లాక్ డౌన్లో కేంద్ర ప్రభుత్వం ఆలయ దర్శనాలకు అనుమతిస్తే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
Read More:
ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..
భారత్కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..