TSPSC Group 4: గ్రూప్‌ 4కు వెల్లువెత్తుతోన్న దరఖాస్తులు.. వారం రోజుల్లో ఎంత మంది అప్లై చేసుకున్నారో తెలుసా.?

తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కాగా, 30వ తేదీ అర్థరాత్రి నుంచి దరఖాస్తులను...

TSPSC Group 4: గ్రూప్‌ 4కు వెల్లువెత్తుతోన్న దరఖాస్తులు.. వారం రోజుల్లో ఎంత మంది అప్లై చేసుకున్నారో తెలుసా.?
Tspsc Group 4
Follow us

|

Updated on: Jan 06, 2023 | 2:40 PM

తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కాగా, 30వ తేదీ అర్థరాత్రి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 30ని చివరి తేదీగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే మొదట నోటిఫికేషన్‌లో భాగంగా 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌ మాత్రం 8039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

మొత్తం 1129 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను తొలగించారు. దీంతో ఈ అంశం కాస్త నిరుద్యోగుల్లో గందరగోళానికి గురి చేసింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతూ పోతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన రోజు పెద్దగా అప్లికేషన్స్‌ రాలేవు అయితే డిసెంబర్‌ 31వ తేదీన 19,535 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 1వ తేదీ 13,324 దరఖాస్తులు, జనవరి 2 న 40,762 దరఖాస్తులు, జనవరి 3 న 30,262 దరఖాస్తులు, జనవరి 4 న 31,438, జనవరి 5 వ తేదీ 19,700 దరఖాస్తులు వచ్చాయి. దీంతో వారం రోజుల్లో మొత్తం 1,55,022 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తుల స్వీకరణకు ఇంకా చాలా రోజులు సమయం ఉండడంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు రూ. 280 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 200 ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్ ఫీజు కాగా రూ. 80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు మాత్రమే రూ. 80 పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారు రూ. 200 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌స్సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు